కలగానే.......
నిజామోడి పైశాచికతకి నాడు బానిసలం... ఆంధ్రోడి దాస్టికతకి నేడు బాధితులం...తరాలు మారినామారలేదు మా చరిత..!!కలగానే మిగిలిందిమా బంగరు భవిత...!! ***************************** written by ME,at 9am 1.6.2010*****************************ఈ కవిత వీర తెలంగాణా మాస పత్రిక ఆగస్ట్ 2010 సంచిక లో ప్రచురించబడింది...
No comments:
Post a Comment