పురాణాలు ఏవైనా.. కారణాలు ఎన్నున్నా..
అంతిమంగా నిలిచేది న్యాయం.. గెలిచేది ధర్మం..
అయోధ్య రాముడైనా.. ఆది పరాశక్తి అయినా..
ఆ గెలుపు ఎప్పుడూ
మంచిని పెంచడానికే.. మదాన్ని తుంచడానికే..
మనిషిగా నిను ఎంచడానికే..
మానవత్వం గుర్తించడానికే..
ఈ మూలం ఎప్పుడూ మరువబోకు..
నీ ఆనవాలం విడువకబోకు..
*********************************
written by BODDU MAHENDER
at 1:22pm, 13.10.2013
అందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు..
No comments:
Post a Comment