Wednesday, 23 January 2013

జాతిని జాగృతం చేసిన మహనీయా..



అడిగి తీసుకునేది కాదు స్వాతంత్ర్యం..
హక్కుగా ఆనందించేది స్వాతంత్ర్యం..
మన రక్తంతో దాన్ని సాధిద్దాం..
భరతమాత నుదిటన తిలకంగా దిద్దేద్దాం..
అమర జవానులుగా మారుదాం మనం..  
అఖిల భారతావనికి రక్షణగా నిలుద్దాం మనం..
అని నినదించి , సేనని నిర్మించి
జాతిని జాగృతం చేసిన మహనీయా..  
నీకు వందనం..అభినందనం...
జై హింద్ ..!!
*******************************

written by BODDU MAHENDER
at 7:57pm 23.1.2012
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

No comments:

Post a Comment